ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎంపీ అర్వింద్‌ లేఖపై స్పందించిన లోక్‌సభ ప్రివిలేజ్ కమిటీ

ABN, First Publish Date - 2022-02-04T23:02:35+05:30

ఎంపీ ధర్మపురి అర్వింద్‌ లేఖపై లోక్‌సభ ప్రివిలేజ్ కమిటీ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నిజామాబాద్‌: ఎంపీ ధర్మపురి అర్వింద్‌ లేఖపై లోక్‌సభ ప్రివిలేజ్ కమిటీ స్పందించింది. తెలంగాణ సీఎస్, హోం శాఖ ప్రిన్సిపల్‌ సెక్రెటరీ, డీజీపీకి నోటీసులు జారీ చేసింది. నిజామాబాద్ సీపీ, కలెక్టర్‌కి ప్రివిలేజ్ కమిటీ నోటీసులు జారీ చేసింది. 15 రోజుల్లోగా స్పీకర్‌ ఓం బిర్లాకి నివేదిక ఇవ్వాలని పార్లమెంటరీ ప్రివిలేజ్, ఎథిక్స్ కమిటీ ఆదేశించింది. నిజామాబాద్‌ జిల్లా ఆర్మూర్‌లో ఎంపీ అర్వింద్‌పై దాడి జరిగిన విషయం తెలిసిందే. తనపై జరిగిన దాడి ఘటనపై ఆయన ప్రివిలేజ్ కమిటీకి ఫిర్యాదు చేశారు. 

Updated Date - 2022-02-04T23:02:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising