ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నేడు రాజన్న సిరిసిల్ల జిల్లాలో గవర్నర్ తమిళసై పర్యటన

ABN, First Publish Date - 2022-10-01T13:32:21+05:30

నేడు వేములవాడలో సద్దుల బతుకమ్మ వేడుకలు జరుగనున్నాయి. సద్దుల బతుకమ్మ వేడుకలకు గవర్నర్ తమిళ సై హాజరుకానున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

Rajanna Sirisilla: నేడు వేములవాడలో(Vemulawada) సద్దుల బతుకమ్మ వేడుకలు జరుగనున్నాయి. సద్దుల బతుకమ్మ వేడుకలకు గవర్నర్ తమిళ సై(Governor Tamilsai) హాజరుకానున్నారు. వేములవాడ మహిళలకు మాత్రమే మెట్టునింట్లో, పుట్టునింట్లో బతుకమ్మ జరుపునే అవకాశం ఉంది. కావున..శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారు కొలువైన క్షేత్రం వేములవాడ. సప్త మాతృకల రూపాల్లో అమ్మవారు దర్శనం ఇస్తారు. అందుకే ఏడు రోజులకే సద్దుల బతుకమ్మను నిర్వహించుకుంటారు. మూలవాగులో సద్దుల బతుకమ్మ కోసం అధికారులు ముమ్మరంగా ఏర్పాట్లు చేశారు. గవర్నర్ పర్యటన నేపథ్యంలో పోలీసులు ముందస్తుగా అప్రమత్తమై భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు.

Updated Date - 2022-10-01T13:32:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising