ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నిబంధనలు అతిక్రమిస్తే సహించం

ABN, First Publish Date - 2022-01-15T09:16:52+05:30

ప్రైవేట్‌ బస్సు యజమానులు నిబంధనలు అతిక్రమిస్తే ఉపేక్షించేది లేదని రవాణా శాఖ కమిషనర్‌ ఎం ఆర్‌ఎంరావు హెచ్చరించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

104 ట్రావెల్‌ బస్సులపై చర్యలు: ఎంఆర్‌ఎం రావు 

హైదరాబాద్‌, జనవరి 14(ఆంధ్రజ్యోతి): ప్రైవేట్‌ బస్సు యజమానులు నిబంధనలు అతిక్రమిస్తే ఉపేక్షించేది లేదని రవాణా శాఖ కమిషనర్‌ ఎం ఆర్‌ఎంరావు హెచ్చరించారు. అనుమతికి మించి ప్రయాణికులను ఎక్కించటం, అధికచార్జీలు వసూలు చేయడం, కమర్షియల్‌ లగేజీ తీసుకువెళ్లడం రవాణా నిబంధనలను అతిక్రమించడమేనని ఆయన స్పష్టం చేశారు. 10 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి బస్సులను తనిఖీ చేస్తున్నట్టు ఆయన శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. నిబంధనలు అతిక్రమించిన 104 ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సులపై చర్యలు తీసుకున్నట్టు వివరించారు. 

Updated Date - 2022-01-15T09:16:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising