ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రాకేష్ మృతదేహానికి Vinay bhaskar నివాళులు

ABN, First Publish Date - 2022-06-18T13:34:51+05:30

అగ్నిపథ్ ఆందోళనల్లో పోలీసులు జరిపిన కాల్పుల్లో మరణించిన రాకేష్‌కు ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ నివాళులు అర్పించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వరంగల్: ‘‘అగ్నిపథ్’’ ఆందోళనల్లో పోలీసులు జరిపిన కాల్పుల్లో మరణించిన రాకేష్‌కు ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ నివాళులు అర్పించారు. అనంతరం వినయ్ మీడియాతో మాట్లాడుతూ.. రాకేష్‌ను కేంద్ర ప్రభుత్వమే పొట్టనపెట్టుకుందని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వ అనాలోచిత విధానాలతో రైతులు, యువకులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. కేంద్రం మొండి వైఖరిని అందరూ ఖండించాలని వినయ్ భాస్కర్ పేర్కొన్నారు. 


కాగా... ప్రస్తుతం ఎంజీఎంలో ఉన్న రాకేష్ మృతదేహాన్ని కాసేపట్లో భారీ ర్యాలీగా ఇంటికి తరలించనున్నారు. పెద్దఎత్తున టీఆర్ఎస్ కార్యకర్తలు ఎంజీఎంకు చేరుకున్నారు. ఈ క్రమంలో ఎలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా భారీగా పోలీసులు మోహరించారు. రాకేష్ స్వగ్రామం ఖానాపురం మండలం దబ్బీర్ పేట అంత్యక్రియలకు ఏర్పాట్లు చేశారు. 

Updated Date - 2022-06-18T13:34:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising