ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మాజీ ఎమ్మెల్యే రామ్మోహన్ ఇంటి వద్ద వ్యక్తి ఆత్మహత్యాయత్నం

ABN, First Publish Date - 2022-04-23T18:08:01+05:30

పరిగి మాజీ ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి ఇంటి వద్ద సేవ్యానాయక్ అనే వ్యక్తి పురుగుల మందు సేవించి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వికారాబాద్: పరిగి మాజీ ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి ఇంటి వద్ద సేవ్యానాయక్ అనే వ్యక్తి పురుగుల మందు సేవించి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. కాంగ్రెస్ కౌన్సిలర్ కారు దహనం కేసులో తనపై  రామ్మోహన్ రెడ్డి నిందలు వేశాడంటూ సేవ్యాన్యాయక్ ఆవేదన వ్యక్తం చేశాడు. ఓ టీవీ చానల్ డిబెట్లో సేవ్యానాయక్ పేరును రామ్మోహన్ రెడ్డి నేరుగా ప్రస్తావించాడు. కాంగ్రెస్ పార్టీలో అంతర్గత కలహాలతో వారే కారు తగులబెట్టుకొని తనను అవమానించాడంటూ ఆవేదన చెందుతూ సేవ్యానాయక్ ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. వెంటనే అతడిని  స్థానికులు హుటాహుటిన పరిగి ప్రభుత్వ ఆసుపత్రికి తలించారు. వైద్యం చేయించుకునేందుకు సేవ్యానాయక్ సహకరించలేదు. ఈ క్రమంలో అతడి పరిస్థితి విషమించడంతో వికారాబాద్‌లోని మిషన్ ఆస్పత్రికి తరలించారు. 

Updated Date - 2022-04-23T18:08:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising