ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వైద్యం వికటించి బాలింత మృతి... కుటుంబసభ్యలు ఆందోళన

ABN, First Publish Date - 2022-06-03T15:26:26+05:30

జిల్లాలోని తాండూరు ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యం వికటించి బాలింత మృతి చెందింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వికారాబాద్: జిల్లాలోని తాండూరు ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యం వికటించి బాలింత మృతి చెందింది. బషీరాబాద్ మండలం పర్ష్యా నాయక్  తాండకు చెందిన నందిని బాయి(23) అనే మహిళ గురువారం డెలివరి కోసం తాండూరు ప్రభుత్వం ఆసుపత్రికి వచ్చింది. డాక్టర్లు శస్ర్త చికిత్సతో మహిళకు కాన్పు చేశారు. అయితే రక్తశ్రావం ఆగకపోవడంతో పరిస్థితి విషమించింది. దీంతో తాండూరు వైద్యులు అర్ధరాత్రి మహిళను గాంధీ ఆస్పత్రికి తరలించారు. అయితే నందిబాయి చనిపోయిందని గాంధీ వైద్యులు తెలిపారు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన మహిళ కుటుంబసభ్యులు మృతదేహంతో తాండూరు ఆస్పత్రి వద్ద ఆందోళనకు దిగారు. గర్భసంచిని తోలగించారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. బాలుడు పుట్టిన సంతోషాన్ని అనుభవించకముందే తల్లి చనిపోవడంతో కుటుంబసభ్యుల విషాదంలో మునిగిపోయారు. 

Updated Date - 2022-06-03T15:26:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising