ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కేసీఆర్ కరోనా ఆంక్షలు పక్కనపెట్టి మద్యం అమ్మకాలపై దృష్టిపెట్టారు: విజయశాంతి

ABN, First Publish Date - 2022-01-22T20:52:09+05:30

తెలంగాణలో వ్యాక్సినేషన్‌ ఫస్ట్‌డోస్ 100%, రెండో డోస్ 80% అయిందని సీఎం కేసీఆర్ అబద్దాలు చెబుతున్నారని బీజేపీ నేత విజయశాంతి ఆరోపించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: తెలంగాణలో వ్యాక్సినేషన్‌ ఫస్ట్‌డోస్ 100%, రెండో డోస్ 80% అయిందని సీఎం కేసీఆర్ అబద్దాలు చెబుతున్నారని బీజేపీ నేత విజయశాంతి ఆరోపించారు. శనివారం ఆమె సోషల్ మీడియా ద్వారా విడుదల చేసిన ఒక ప్రకటనలో కేసీఆర్ కరోనా ఆంక్షలు పక్కనపెట్టి మద్యం అమ్మకాలపై దృష్టిపెట్టారని తప్పుబట్టారు. ప్రభుత్వ నిర్లక్ష్యానికి ప్రజలతో పాటు డాక్టర్లు కరోనా బారినపడుతున్నారని, కోర్టు మొట్టికాయలు వేయడంతోనే ఫీవర్ సర్వే చేస్తున్నారని తెలిపారు. వైద్యశాఖలో 10 వేలకు పైగా పోస్టులు ఖాళీగా ఉన్నాయన్న సీఎం.. వాటిని ఎందుకు భర్తీ చేయడం లేదు? అని విజయశాంతి ప్రశ్నించారు.



Updated Date - 2022-01-22T20:52:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising