ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వేదపాఠశాలను ప్రారంభించిన swarupanandendra

ABN, First Publish Date - 2022-05-23T22:03:52+05:30

శాఖ శ్రీ శారదా పీఠాధిపతి అయిన స్వరూపానందేంద్ర స్వామి(swarupanandendra) సోమవారం వికారాబాద్ జిల్లాలో నిర్మించిన వేద పాఠశాలను(vedic school) ప్రారంభించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వికారాబాద్: విశాఖ శ్రీ శారదా పీఠాధిపతి అయిన స్వరూపానందేంద్ర స్వామి(swarupanandendra) సోమవారం వికారాబాద్ జిల్లాలో నిర్మించిన వేద పాఠశాలను(vedic school) ప్రారంభించారు.వేదహిత ఫౌండేషన్ తరపున నిర్వహించే ఈ వేద పాఠశాలతో పాటు, యాగశాలను కూడా స్వరూపానంద స్వామి ప్రారంభించారు. శారదాపీఠం ఉత్తరధికారి స్వాత్మానంద స్వామి, కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వేదహిత ఫౌండేషన్ వ్యవస్థపకుడు పిఎం శర్మ స్వామి వారికి పూర్ణ కుంభ స్వాగతం పలికారు. వేద పాఠశాల విద్యార్థులకు స్వరూపానంద స్వామి  ఆశీస్సులు అందించారు.

Updated Date - 2022-05-23T22:03:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising