ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రైతుల కోసం కేంద్రం లక్ష కోట్లు ఖర్చు చేసింది: మురళీధరన్‌

ABN, First Publish Date - 2022-04-11T21:09:28+05:30

ఏడేళ్లలో తెలంగాణ రైతుల కోసం..కేంద్రం లక్ష కోట్లు ఖర్చు చేసిందని కేంద్రమంత్రి మురళీధరన్‌ అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌: ఏడేళ్లలో తెలంగాణ రైతుల కోసం కేంద్రం లక్ష కోట్లు ఖర్చు చేసిందని కేంద్రమంత్రి మురళీధరన్‌ అన్నారు. రైతుల న్యాయమైన డిమాండ్ల కోసం దీక్ష చేస్తారన్నారు.నీళ్లు లేకుంటే ధాన్యం ఉత్పత్తి కష్టమన్నారు. రైస్ మిల్లర్ల యజమానులతో టీఆర్‌ఎస్‌ నేతలు..ఒప్పందం కుదుర్చుకున్నారని చెప్పారు. కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు కాదు.. కరప్షన్‌రావు, కమీషన్‌రావు అని మురళీధరన్‌ సెటైర్లు వేశారు. 


Updated Date - 2022-04-11T21:09:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising