ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంతో నష్టపోతున్న రైతులు: కేంద్ర మంత్రి

ABN, First Publish Date - 2022-07-09T00:40:05+05:30

రైతుల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఫసల్‌ బీమా యోజనను రాష్ట్రం అమలు చేయకపోవడంతో రైతులు నష్టపోతున్నారని కేంద్ర

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నల్గొండ: రైతుల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఫసల్‌ బీమా యోజనను రాష్ట్రం అమలు చేయకపోవడంతో రైతులు నష్టపోతున్నారని కేంద్ర వ్యవసాయ శాఖ సహాయ మంత్రి కైలాష్‌చౌదరి దుయ్యబట్టారు. శుక్రవారం మీడియాతో మాట్లాడారు. రాష్ట్రప్రభుత్వం ఉచిత హామీలు ఇచ్చి రైతులను మోసం చేస్తుందని విమర్శించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను విస్మరించిందని తప్పుబట్టారు. ప్రధాని నరేంద్రమోదీ రైతులకు తక్కువ ధరకే ఎరువులను అందించాలనే ఉద్దేశంతో ప్రత్యేక బడ్జెట్‌ ప్రవేశపెట్టినట్లు తెలిపారు. అదేవిధంగా కిసాన్‌ సమ్మాన్‌ నిధి కింద రైతులకు రూ.6 వేలు పెట్టుబడి సాయంగా ఇస్తున్నట్లు  కైలాష్‌ చౌదరి పేర్కొన్నారు. 

Updated Date - 2022-07-09T00:40:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising