ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెన్నునొప్పి భరించలేక మహిళ ఆత్మహత్య

ABN, First Publish Date - 2022-12-31T00:36:51+05:30

వెన్నునొప్పి భరించలేక ఓ మహిళ ఆత్మహత్యకు పాల్పడింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బొమ్మలరామరం, డిసెంబరు 30: వెన్నునొప్పి భరించలేక ఓ మహిళ ఆత్మహత్యకు పాల్పడింది. ఎస్‌ఐ రాఘవేంద్రరావు తెలిపిన వివరాల ప్రకారం.. తుర్కపల్లికి చెందిన సత్తెమ్మగారి లత (38) ఆరు నెలలుగా వెన్నునొప్పితో బాధపడుతోంది. ఈ బాధను తట్టుకోలేక శుక్రవారం ఉదయం ఇంట్లో ఎవరూలేని సమయంలో చీరతో సీలింగ్‌ఫ్యానకు ఉరేసుకొని బలవర్మణానికి యత్నించింది. స్థానికులు చూసి భర్త వెంకట్‌రెడ్డికి సమాచారం ఇచ్చారు. వెంటనే జిల్లా ఆస్పత్రికి తరలిస్తుండగా, మార్గమధ్యంలో మృతి చెందింది. లతకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. లత తల్లి వజ్రమ్మ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

Updated Date - 2022-12-31T00:36:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising