ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కూలి పని కోసం బైక్‌పై వెళుతుండగా ఢీకొట్టిన కారు.. ఇద్దరి మృతి

ABN, First Publish Date - 2022-06-30T14:44:47+05:30

వికారాబాద్ జిల్లా గొట్టిముక్క సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

Vikarabad : వికారాబాద్ జిల్లా గొట్టిముక్క సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మరణించిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. వికారాబాద్ కూలి పని కోసమని మృతులు పరిగి మండలం నస్కల్‌కు చెందిన ఖాజా, మోహన్ బైక్‌పై బయలుదేరారు. మార్గమధ్యంలో వీరి బైక్‌ను కారు ఢీకొట్టింది. బైకుపై ఉన్న ఖాజా, మోహన్‌లు ఇద్దరూ మృతి చెందారు. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుడిని చికిత్స నిమిత్తం హైదరాబాద్‌కు తరలించారు.

Updated Date - 2022-06-30T14:44:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising