మైనర్ బాలికపై ఆత్యాచారయత్నం
ABN, First Publish Date - 2022-01-23T12:41:24+05:30
మైనర్ బాలికపై ఆత్యాచారయత్నం
జయశంకర్ భూపాలపల్లి: జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. గణపురం మండలం అప్పయ్యపల్లిలో మైనర్ బాలికపై వ్యక్తి అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. నిందితుడిన్నపట్టుకొన్న గ్రామస్తులు చితకబాది... గణపురం పోలీసులకు నిందితుడిని అప్పటించారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.
Updated Date - 2022-01-23T12:41:24+05:30 IST