ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

TS News: ఆ సమయంలోనే సీఎంకు వాళ్లు గుర్తొస్తారు : ఎంపీ లక్ష్మణ్

ABN, First Publish Date - 2022-09-27T22:16:24+05:30

Mancheryaala: ఎంపీ లక్ష్మణ్ (MP Laxman) సీఎం కేసీఆర్‌పై ధ్వజమోత్తారు. అన్నివర్గాలను సీఎం కేసీఆర్‌ (CM KCR) మోసం చేశారని ఆరోపించారు. ఎన్నికలు వస్తేనే సీఎంకు దళితులు, బీసీలు గుర్తుకొస్తారని విమర్శించారు. ఉద్యోగ నియామకాల పేరుతో యువతను మోసం చేస్తున్నారని మండిపడ్డారు. సింగరేణి (Singareni) నిధులను సిరిసిల్ల, గద్వాలకు తరలించి, దాన్ని నష్టాల బాట పట్టించింది కేసీఆరేనని ధ్వజమెత్తారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

Mancheryaala: ఎంపీ లక్ష్మణ్ (MP Laxman) సీఎం కేసీఆర్‌పై ధ్వజమెత్తారు. అన్నివర్గాలను సీఎం కేసీఆర్‌ (CM KCR) మోసం చేశారని ఆరోపించారు. ఎన్నికలు వస్తేనే సీఎంకు దళితులు, బీసీలు గుర్తుకొస్తారని విమర్శించారు. ఉద్యోగ నియామకాల పేరుతో యువతను మోసం చేస్తున్నారని మండిపడ్డారు. సింగరేణి (Singareni) నిధులను సిరిసిల్ల, గద్వాలకు తరలించి, దాన్ని నష్టాల బాట పట్టించింది కేసీఆరేనని ధ్వజమెత్తారు. 

Updated Date - 2022-09-27T22:16:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising