ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

TS News: మత విద్వేషాలు రెచ్చగొట్టడమే వారి పని: ఎర్రబెల్లి

ABN, First Publish Date - 2022-09-19T01:22:51+05:30

Hanmakonda: హనుమకొండ అంబేద్కర్ భవన్‌లో తెలంగాణ (Telangana) జాతీయ సమైక్యత వజ్రోత్సవాల ముగింపు కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు (Yerrabelli Dayakar Rao), ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్ భాస్కర్, అధి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

Hanmakonda: మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు బీజేపీ నాయకులను విమర్శించారు. మత విద్వేషాలు రెచ్చగొట్టడమే వారి పని అని మండిపడ్డారు. హనుమకొండ అంబేద్కర్ భవన్‌లో తెలంగాణ (Telangana) జాతీయ సమైక్యత వజ్రోత్సవాల ముగింపు కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు (Yerrabelli Dayakar Rao), ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్ భాస్కర్, అధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ వాస్తవాలు తెలుసుకోకుండా బీజేపీ నేతలు మాట్లాడుతున్నారని ఆగ్రహించారు. సద్దార్ వల్లభాయ్ పటేల్ నిజాం నవాబుల పాలన నుంచి విముక్తి చేసి భారతదేశంలో తెలంగాణాను విలీనం చేశారని పేర్కొన్నారు. రజాకార్లకు వ్యతిరేకంగా పోరాడింది కమ్యునిష్టులేనని పేర్కొన్నారు.  

Updated Date - 2022-09-19T01:22:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising