ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బతుకమ్మలు, బోనాలతో టీఆర్ఎస్ ర్యాలీ

ABN, First Publish Date - 2022-09-17T19:39:00+05:30

తెలంగాణ సమైక్యత వజ్రోత్సవాల్లో భాగంగా పీపుల్స్ ప్లాజా (Peoples Plazs) నుంచి ఎన్టీఆర్ స్టేడియం (NTR Stadium) వరకు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

Hyderabad : తెలంగాణ సమైక్యత వజ్రోత్సవాల్లో భాగంగా పీపుల్స్ ప్లాజా (Peoples Plazs) నుంచి ఎన్టీఆర్ స్టేడియం (NTR Stadium) వరకు టీఆర్ఎస్ (TRS) ర్యాలీ (Rally) నిర్వహించింది. మంత్రి శ్రీనివాస్ గౌడ్ (minister srinivas goud) ఈ ర్యాలీని ప్రారంభించారు. ఎమ్మేల్యేలు కాలేరు వెంకటేష్ (Kaleru Venkatesh), సుధీర్ రెడ్డి (Sudhir Reddy), రసమయి బాలకిషన్ (Rasamayi Balakishan) తదితరులు హాజరయ్యారు. 5000 మంది కళాకారులతో ర్యాలీ జరిగింది. తెలంగాణ సంస్కృతి ఉట్టి పడేలా బతుకమ్మలు, బోనాలతో ర్యాలీలో కళాకారులు పాల్గొన్నారు. 30 రకాల కళా నృత్యాలతో ర్యాలీ కొనసాగుతోంది. 


ఇదిలా ఉండగా.. నేడు సీఎం కేసీఆర్ (CM KCR) బంజారా, ఆదివాసీ భవన్‌లను ప్రారంభించిన విషయం తెలిసిందే. బంజారాహిల్స్‌ (Banjara hills)లోని రోడ్‌నెం.10లో ఆదివాసీ, బంజారా భవనాలను నిర్మించారు. రూ.24.68 కోట్లతో ఆదివాసీ భవన్‌ (Adivasi Bhavan)‌ను, రూ.24.43 కోట్లతో బంజారా భవనాన్ని నిర్మించినట్లు ఈ సందర్భంగా కేసీఆర్ (Telangana CM KCR) అన్నారు. కాగా.. బంజారా, ఆదివాసీ భవన్ జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ కొత్తగా కట్టిన బంజారా, ఆదివాసీ భవన్‌లను బంజారా ఆదివాసీ సంఘాల నాయకులు ముట్టడించారు.


Updated Date - 2022-09-17T19:39:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising