ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బడ్జెట్‌లో కనిపించింది పేదరికం మాత్రమే: ఎంపీ సురేష్ రెడ్డి

ABN, First Publish Date - 2022-02-01T22:39:24+05:30

కేంద్ర బడ్జెట్‌లో కనిపించింది ఒక్క పేదరికం మాత్రమేనని రాజ్యసభ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఢిల్లీ: కేంద్ర బడ్జెట్‌లో కనిపించింది ఒక్క పేదరికం మాత్రమేనని రాజ్యసభ ఎంపీ సురేష్ రెడ్డి  వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. వ్యవసాయ బిల్లులను తిరిగి మరోసారి తీసుకొచ్చే ప్రయత్నం జరుగుతుందని ఆయన ఆరోపించారు. పంటలకు ఎంఎస్పీపై కూడా మాట్లాడలేదన్నారు. 11 కోట్ల మంది ప్రజలు ఎంఎస్పీపై ఆధారపడి ఉన్నారన్నారు. దేశంలో డబ్బు ఉన్నవారు ఇంకా డబ్బు ఉన్నవారిగా పెరిగిపోయారని, లేనివారు ఇంకా పేదవారిగానే ఉన్నారని ఆయన పేర్కొన్నారు. 

Updated Date - 2022-02-01T22:39:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising