ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

టీఆర్‌ఎస్ నేత ఆగయ్యను పరామర్శించిన మంత్రి గంగుల

ABN, First Publish Date - 2022-03-19T17:15:07+05:30

టీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు ఆగయ్యను మంత్రి గంగుల కమలాకర్ శనివారం ఉదయం పరామర్శించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రాజన్న సిరిసిల్ల: టీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు ఆగయ్యను  మంత్రి గంగుల కమలాకర్ శనివారం ఉదయం పరామర్శించారు. ఎల్లారెడ్డిపేటలో నిన్న టీఆర్‌ఎస్, బీజేపీ కార్యకర్తల ఘర్షణ చోటు చేసుకుంది. ఆగయ్య ఇంటిపై బీజేపీ దాడి చేసిందని ఆరోపణలు వచ్చాయి. ఈ సందర్భంగా ఆగయ్యను పరామర్శించిన మంత్రి గంగుల మీడియాతో మాట్లాడుతూ... గోపి అనే వ్యక్తి తుపాకీ పట్టుకొని వచ్చారని...  కొంతమంది బీజేపీ కార్యకర్తలు కట్టెలు పట్టుకొని దాడికి వచ్చారని తెలిపారు. యూపీ, గుజరాత్, బీహార్ సంసృతిని బీజేపీ నమ్ముకుందన్నారు. తమపై దాడులు చేస్తే ఊరుకోమని మంత్రి గంగుల కమలాకర్ హెచ్చరించారు. 

Updated Date - 2022-03-19T17:15:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising