ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గౌరవెల్లి ప్రాజెక్ట్ నిర్వాసితులపై దాడిని ఖండించిన Revanth

ABN, First Publish Date - 2022-06-13T15:03:07+05:30

గౌరవెల్లి ప్రాజెక్ట్ భూ నిర్వాసితుల అరెస్ట్‌‌ను టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఖండించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: గౌరవెల్లి ప్రాజెక్ట్ భూ నిర్వాసితుల అరెస్ట్‌‌ను టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి (Revanth reddy) ఖండించారు. ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ...‘‘నీళ్లు పారాల్సిన ప్రాజెక్టుల్లో నిర్వాసితుల కన్నీళ్లు పారుతున్నాయి. బీళ్లు తడపాల్సిన ప్రాజెక్టులు నిర్వాసితుల రక్తంతో తడుస్తున్నాయి. సిద్ధిపేట జిల్లా గౌరవెల్లి - గండిపెల్లి నిర్వాసితులపై అర్ధరాత్రి పోలీసుల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నా. వారికి న్యాయం జరిగే వరకు కాంగ్రెస్ అండగా ఉంటుంది’’ అంటూ రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు. 

Updated Date - 2022-06-13T15:03:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising