ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కేంద్ర విధానంతో తీవ్ర ఆందోళనలో రైతులు: తికాయత్

ABN, First Publish Date - 2022-04-11T18:49:59+05:30

టీఆర్ఎస్ ఢిల్లీలో చేపట్టిన రైతుల దీక్షకు భారతీయ కిసాన్ యూనియన్ నేత తికాయత్‌ సంపూర్ణ మద్దతు తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఢిల్లీ: టీఆర్ఎస్ ఢిల్లీలో చేపట్టిన  రైతుల దీక్షకు భారతీయ కిసాన్ యూనియన్ నేత  తికాయత్‌ సంపూర్ణ మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..‘‘ ధాన్యం కొనాలంటూ తెలంగాణ ప్రభుత్వం ధర్నా చేస్తోందన్నారు. ఓ రాష్ట్ర ప్రభుత్వం ఢిల్లీలో పోరాడడం కేంద్రానికి సిగ్గుచేటు.ధాన్యం కొనుగోలుకు దేశవ్యాప్తంగా ఒకే విధానం ఉండాలి.కేంద్ర విధానంతో రైతులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు.సీఎం కేసీఆర్‌ రాజకీయ ఉద్యమం చేయడం లేదు.. రైతుల కోసం  ఆందోళన చేస్తున్నారు.విపక్ష సీఎంలు ఏకమై ఢిల్లీలో సమావేశం ఏర్పాటు చేసుకోవాలి.రైతులు చేస్తున్నవి ఓట్ల దీక్షలు కావు’’ అని తికాయత్ వ్యాఖ్యానించారు.

Updated Date - 2022-04-11T18:49:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising