ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

భర్త ఇంటి ఎదుట దీక్ష చేస్తున్న మహిళ మృతి

ABN, First Publish Date - 2022-01-07T00:16:52+05:30

భర్త ఇంటి ఎదుట దీక్ష చేస్తున్న మహిళ మృతి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కరీంనగర్‌: భర్త ఇంటి ఎదుట దీక్ష చేస్తున్న మహిళ సుహాసిని మృతి చెందింది. 40 రోజులుగా దీక్ష చేసి ఆత్మహత్య చేసుకునేందుకు ఆమె ప్రయత్నించింది. ఆమెను స్థానికులు ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మృతి చెందింది. తన చావుకి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని సూసైడ్ నోట్లో ఆమె పేర్కొంది. తన అవయవాలు దానం చేయాలని మృతురాలు పేర్కొంది. వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సుహాసిని మృతి చెందింది. మృతురాలు సుహాసిని కడప జిల్లా వాసిగా గుర్తించారు.

Updated Date - 2022-01-07T00:16:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising