ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గులాబీ మూకపై ప్రజల తిరుగుబాటుకు సమయం ఆసన్నమైంది: రేవంత్ రెడ్డి

ABN, First Publish Date - 2022-04-19T23:44:41+05:30

గులాబీ మూకపై ప్రజల తిరుగుబాటుకు సమయం ఆసన్నమైంది: రేవంత్ రెడ్డి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో అరాచకానికి రాచబాటలు వేస్తున్నారని తాను కొద్ది కాలంగా చెబుతూ వస్తున్నానని చెప్పారు. అది వాస్తవం అనడానికి ఇటీవల కేసీఆర్ ముఠా చేస్తోన్న ఈ ఆగడాలే నిదర్శనమని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. గులాబీ మూకపై ప్రజలు తిరుగుబాటుకు సమయం ఆసన్నమైంది, బీ రెడీ!: అంటూ ట్విటర్‌లో రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.

Updated Date - 2022-04-19T23:44:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising