ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తండ్రిని హత్య చేసిన కొడుకులు..సహకరించిన తల్లి

ABN, First Publish Date - 2022-06-26T02:07:23+05:30

జయశంకర్ భూపాలపల్లి: మద్యం తాగొచ్చి నిత్యం తల్లిని హింసిస్తుండడంతో భరించలేని కొడుకులు తండ్రిని హత్య చేశారు. భూపాలపల్లి కారల్ మార్క్ కాలనీకి చెందిన ఎల్లయ్య(55)

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జయశంకర్ భూపాలపల్లి: మద్యం తాగొచ్చి నిత్యం తల్లిని హింసిస్తుండడంతో భరించలేని కొడుకులు తండ్రిని హత్య చేశారు. భూపాలపల్లి కారల్ మార్క్ కాలనీకి చెందిన ఎల్లయ్య(55) మద్యానికి బానిసయ్యాడు. భార్య భూలక్ష్మిని డబ్బుల కోసం నిత్యం వేధించేవాడు. వేధింపులు భరించలేక కొడుకులు తండ్రిని హత్య చేశారు. భూలక్ష్మి కూడా కొడుకులకు సహకరించింది. ముగ్గురు హత్యను ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. పోలీసుల విచారణలో హత్యోదంతం బయటపడింది. 

Updated Date - 2022-06-26T02:07:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising