ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

14 నుంచి రెండో విడత ప్రజా‌ సంగ్రామయాత్ర

ABN, First Publish Date - 2022-04-06T21:41:37+05:30

రాష్ట్రంలోని సమస్యలను పరిష్కరించాలని కోరుతూ బీజేపీ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: రాష్ట్రంలోని సమస్యలను  పరిష్కరించాలని కోరుతూ బీజేపీ తలపెట్టిన  ప్రజా‌ సంగ్రామ యాత్ర రెండో విడత కార్యక్రమం ఈ నెల 14 నుంచి  తిరిగి ప్రారంభం కానుందని ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. మొదటి విడతలో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్ర చేశారు. అయితే ఎండలు మండి పోతుండటంతో  ఆయన  జాగ్రత్తలు తీసుకుంటున్నారు. డాక్టర్ల సలహాతో డైట్‌ను  సంజయ్‌ ప్రారంభించారు. ఉదయం, సాయంత్రం సమయాల్లోనే సంజయ్‌ పాదయాత్ర  చేయనున్నారు. మధ్యాహ్నం ఆయా గ్రామల్లో రచ్చబండ కార్యక్రమాలు నిర్వహిస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి. 


Updated Date - 2022-04-06T21:41:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising