ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పంటను మింగిన కడెం వాగు!

ABN, First Publish Date - 2022-08-10T10:16:08+05:30

అప్పులు చేసి నాలుగు ఎకరాల కౌలు భూమిని సాగు చేయగా, కడెం వాగు ఉధృతికి పంట కొట్టుకుపోయింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అప్పులు తీర్చలేక రైతు ఆత్మహత్య 

పెంబి, ఆగస్టు 9: అప్పులు చేసి నాలుగు ఎకరాల కౌలు భూమిని సాగు చేయగా, కడెం వాగు ఉధృతికి పంట కొట్టుకుపోయింది. దీంతో చేసిన అప్పులు తీర్చే మార్గం కనిపించక ఆ రైతు బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటన నిర్మల్‌ జిల్లా పెంబి మండలం శెట్‌పల్లిలో మంగళవారం జరిగింది. గ్రామానికి చెందిన రైతు గంగరాజు (47) తనకున్న ఎకరం భూమితో పాటు మరో 4 ఎకరాల భూమిని కౌలుకు తీసుకొని పత్తి పంట వేశాడు. అయితే కడెం వాగు ఉధృతికి పంట పూర్తిగా కొట్టుకుపోయింది. దీంతో పంట పెట్టుబడికి తెచ్చిన రూ. 2లక్షల అప్పును ఎలా తీర్చాలన్న మనస్థాపంతో మంగళవారం పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. 

Updated Date - 2022-08-10T10:16:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising