ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బీజేపీ ర్యాలీపై వెనక్కి తగ్గిన ప్రభుత్వం

ABN, First Publish Date - 2022-01-04T23:38:52+05:30

బీజేపీ తలపెట్టిన ర్యాలీపై ప్రభుత్వం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: బీజేపీ తలపెట్టిన ర్యాలీపై ప్రభుత్వం వెనక్కి తగ్గింది. జేపీ నడ్డా ర్యాలీకి ఆంక్షలతో కూడిన అనుమతిని మంజూరు చేసింది. సికింద్రాబాద్‌లోని గాంధీ విగ్రహం దగ్గర నివాళులర్పించేందుకు అనుమతిని పోలీసులు ఇచ్చారు. సికింద్రాబాద్‌లో కార్యకర్తలను వెనక్కి పంపాలని పోలీసులు సూచించారు. కరోనా ఆంక్షలు పాటించాలని  పోలీసులు సూచించారు. గాంధీకి నివాళుల తర్వాత బీజేపీ కార్యాలయానికి జేపీ నడ్డా వెళ్లనున్నారు. అనంతరం బీజేపీ ఆఫీస్‌లో బండి సంజయ్ అరెస్ట్‌పై జేపీ నడ్డా ప్రెస్‌మీట్ నిర్వహిస్తారు. 


Updated Date - 2022-01-04T23:38:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising