ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పీసీహెచ్ కార్పొరేషన్ లిమిటెడ్ గ్రూప్ కంపెనీలపై ఈడీ కేసు నమోదు

ABN, First Publish Date - 2022-02-10T23:26:55+05:30

బ్యాంకులను మోసి చేసిన కేసులో పీసీహెచ్ కార్పొరేషన్ లిమిటెడ్ గ్రూప్

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: బ్యాంకులను మోసి చేసిన కేసులో పీసీహెచ్ కార్పొరేషన్ లిమిటెడ్ గ్రూప్ కంపెనీలపై ఈడీ కేసు నమోదు చేసింది. కంపెనీ డైరెక్టర్ బల్వింధర్ సింగ్‌ను ఈడీ అరెస్ట్ చేసి, రిమాండ్‌కు తరలించింది. రూ.370 కోట్ల మేర  రుణాలను తీసుకుని బ్యాంక్‌లను ఈ కంపెనీ మోసం చేసింది. ఈ నగదును ఇతర కంపెనీలు, విదేశాలకు నిధులు మళ్లించారనే ఆరోపణలు వచ్చాయి. దీంతో మనీలాండరింగ్ కింద ఈడీ కేసు నమోదు చేసింది.  

Updated Date - 2022-02-10T23:26:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising