ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చేపలు పట్టేందుకు వెళ్లి బాలుడి మృతి

ABN, First Publish Date - 2022-10-12T05:20:19+05:30

చేపలు పట్టేందుకు వెళ్లి బాలుడి మృతి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వాజేడు, అక్టోబరు 11: చేపలు పట్టేందుకు వెళ్లిన బాలుడు చెరువులో గల్లంతై మృతి చెందిన సంఘటన మండల కేంద్రంలో మంగళవారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. 

మండల కేంద్రంలోని జంగాలపల్లికి చెందిన వ్యవసా య కూలీలు గణపురం సతీష్‌, నీలమ్మ  దంపతుల పెద్ద కుమారుడు అఖిల్‌ (12) గోవిందరావుపేట మం డలం పస్రాలోని  ఆశ్రమ పాఠశాలలో ఏడో తరగతి చదువుతు న్నాడు. దసరా సెలవులకు ఇంటికి వచ్చాడు. సెలవులు ముగిసినా ఇంకా పాఠశాలకు వెళ్లలేదు. ఈ క్రమంలో చేపలు పట్టేం దుకు  గ్రామ శివారులోని కుమ్మరికుంట చెరువు వద్దకు మంగళవార మధ్యాహ్నం వెళ్లాడు. ప్రమా దవశాత్తు నీట మునిగాడు. అదే సమయంలో గేదెలు కాస్తున్న వ్యక్తి ఈ దృశ్యా న్ని చూసి కుటుంబ సభ్యు లకు సమాచా రం అందించా డు. దీంతో అక్క డికి చేరుకున్న కుటుంబ సభ్యు లు, గ్రామస్థులు బాలుడి ఆచూకీ కోసం గాలించ గా సాయంత్రం బాలుడి మృతదేహం లభ్యమైంది.

Updated Date - 2022-10-12T05:20:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising