ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గవర్నర్‌‌ను కలిసిన బీజేపీ బృందం

ABN, First Publish Date - 2022-01-09T02:43:58+05:30

రాష్ట్ర గవర్నర్‌ తమిళిసైను బీజేపీ బృందం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  హైదరాబాద్‌:  రాష్ట్ర గవర్నర్‌ తమిళిసైను బీజేపీ బృందం కలిసింది. ప్రధాని మోదీ రక్షణ విషయంలో పంజాబ్ ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరించిదంటూ ఫిర్యాదు చేశారు. మోదీ రక్షణపై రైతుల ముసుగులో కాంగ్రెస్ కుట్ర పన్నిందన్నారు. 


పంజాబ్‌లో ఎన్నికల ప్రచారం కోసం వెళ్లిన మోడీ కాన్వాయ్‌ని నిరసనకారులు అడ్డుకున్నారు. దాదాపు 20 నిమిషాల పాటు ఫ్లై ఓవర్ పై చిక్కుకుని ఉండిపోయారు. సాక్ష్యాత్తు  దేశ ప్రధానికే తగినంత భద్రత కల్పించడంలో ఆ రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని ఆరోపణలు వెల్లువెత్తాయి. చరిత్రలోనే మొదటిసారిగా ప్రధాని వెనుదిరిగారు. 

Updated Date - 2022-01-09T02:43:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising