ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తల్లీకొడుకు ఆత్మహత్య కేసులో మున్సిపల్‌ చైర్మన్ ఇంటి వద్ద ఉద్రిక్తత

ABN, First Publish Date - 2022-04-17T00:01:47+05:30

తల్లీకొడుకు ఆత్మహత్య కేసులో మున్సిపల్‌ చైర్మన్ ఇంటి వద్ద ఉద్రిక్తత

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మెదక్‌: కామారెడ్డిలో తల్లీకొడుకు ఆత్మహత్య కేసులో రామాయంపేట మున్సిపల్‌ చైర్మన్ జితేందర్‌ ఇంటి దగ్గర ఉద్రిక్తత చోటు చేసుకుంది. పద్మ, సంతోష్‌ మృతదేహాలతో బంధువులు ఆందోళనకు దిగారు. ఘటనలో ఇప్పటికే ఏడుగురిపై కేసు నమోదు చేసినట్లు ఎస్పీ రోహిణి తెలిపారు. ఏడుగురిని అరెస్ట్‌ చేసి డీఎస్పీ పైఅధికారితో విచారణ జరిపిస్తామని ఎస్పీ పేర్కొన్నారు. సంతోష్ కుటుంబీకులతో ఎస్పీ రోహిణి చర్చలు జరిపారు. మృతదేహాల తరలింపునకు కుటుంబసభ్యులు అంగీకారం తెలిపారని ఎస్పీ వెల్లడించారు. మున్సిపల్‌ చైర్మన్‌ను అరెస్ట్‌ చేయాలని స్థానికుల డిమాండ్ చేస్తున్నారు. మృతదేహాలను పోలీసులు బలవంతంగా అంత్యక్రియలకు తరలించారు.

Updated Date - 2022-04-17T00:01:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising