ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విభజన సమస్యలపై మరోసారి సమావేశం

ABN, First Publish Date - 2022-01-12T19:13:04+05:30

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన జరిగి ఏడేళ్లు అయింది. కానీ తెలుగు రాష్ట్రాల మధ్య పంపకాల వివాదాలు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన జరిగి ఏడేళ్లు అయింది. కానీ తెలుగు రాష్ట్రాల మధ్య పంపకాల వివాదాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పటికే పలుమార్లు కేంద్రం సమావేశాలు నిర్వహించినా చాలా అంశాలు కొలిక్కిరాలేదు. దీంతో బుధవారం కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లా మరోసారి వర్చువల్ సమావేశం నిర్వహించారు. ఈ భేటీలో ఇరు రాష్ట్రాల సీఎస్‌లు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.


సింగరేణితోపాటు అనుబంధ సంస్థ అప్మెల్, విద్యుత్ బకాయిలు, ఏపీ భవన్, ఇతర సంస్థల విభజనతో సహా పలు అంశాలపై చర్చిస్తున్నారు. సింగరేణి కార్పొరేషన్‌తోపాటు అనుబంధ సంస్థలు, ఏ రాష్ట్రంలో ఉన్న కంపెనీలు ఆ రాష్ట్రానికే చెందుతాయని అటర్నీజనరల్ న్యాయసలహా ఇచ్చారు. దానిపై రెండు రాష్ట్రాలు తమ అభిప్రాయాన్ని చెప్పాల్సి ఉంది. 

Updated Date - 2022-01-12T19:13:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising