రేపు ముఖ్య నేతలతో షా సమావేశం
ABN, First Publish Date - 2022-08-20T11:47:30+05:30
రేపు ముఖ్య నేతలతో షా సమావేశం
హైదరాబాద్: కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఆదివారం బీజేపీ రాష్ట్ర ముఖ్య నేతలతో సమావేశం కానున్నారు. మునుగోడు బహిరంగ సభ తర్వాత సాయంత్రం శంషాబాద్లోని నోవాటెల్ హోటల్ కు చేరుకుని అక్కడ ముఖ్య నేతలతో సమావేశమవుతారు. రాత్రి 9.30కు ఢిల్లీకి తిరిగివెళ్తారు.
Updated Date - 2022-08-20T11:47:30+05:30 IST