ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎల్బీనగర్‌లో అదృశ్యమైన వ్యక్తి దారుణ హత్య

ABN, First Publish Date - 2022-04-26T00:11:55+05:30

ఎల్బీనగర్‌లో అదృశ్యమైన వ్యక్తి దారుణ హత్య

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌: నగరంలోని ఎల్బీనగర్‌లో అదృశ్యమైన వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. ఖమ్మంలో నాగోల్‌ సాయినగర్‌కి చెందిన భాను(35) మృతదేహం లభ్యమయింది. మూడ్రోజుల క్రితం ఎల్బీనగర్‌లో భాను అదృశ్యమయ్యాడు. భానును కిడ్నాప్‌ చేసి హత్య చేసి ఉంటారని పోలీసుల అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.

Updated Date - 2022-04-26T00:11:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising