ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆదిబట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో రెచ్చిపోయిన దొంగలు

ABN, First Publish Date - 2022-01-18T02:00:33+05:30

జిల్లాలో ని ఆదిబట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో దొంగలు రెచ్చిపోయారు. రాగన్నగూడా లక్ష్మీ మేఘ టౌన్‌షిప్‌లో 5 ఇండ్లలో దుండగులు దొంగతనాలకు పాల్పడ్డారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రంగారెడ్డి: జిల్లాలో ని ఆదిబట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో దొంగలు రెచ్చిపోయారు.  రాగన్నగూడా  లక్ష్మీ మేఘ టౌన్‌షిప్‌లో 5 ఇండ్లలో దుండగులు దొంగతనాలకు పాల్పడ్డారు. 5 ఇండ్లలో చోరీ సుమారు 5తులాల బంగారం 20వేల నగదు అపహరిచారు. సంక్రాంతికి ఊరికి వెళ్లి వచ్చే సరికి ఇండ్లలో దొంగ తనాలు చోటుచేసుకున్నాయి. తాళాలు వేసి న ఇండ్లను టార్గెట్ చేసి దొంగలు ఈ ఘటనలకు పాల్పడ్డారు. గ్రేటెడ్ కమ్యూనిటీ లో వెనకలో ప్రహరీ గోడ లేక పోవడంతో దొంగ తనాలు జరిగాయని కాలనీ వాసులు అనుమానలు వ్యక్తచేస్తున్నారు. ఈ చోరీలపై విషయంపై బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకుని విచారణ జరుపుతున్నారు. 

Updated Date - 2022-01-18T02:00:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising