ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రాణహిత నదిలో ముగ్గురు విద్యార్థులు గల్లంతు

ABN, First Publish Date - 2022-01-17T21:38:40+05:30

జిల్లాలోని కోటపల్లి మండలం ఆలుగాంలో విషాదఘటన చోటుచేసుకుంది. ప్రాణ హిత నదిలో ముగ్గురు విద్యార్థులు గల్లంతయ్యారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మంచిర్యాల: జిల్లాలోని కోటపల్లి మండలం  ఆలుగాంలో విషాదఘటన చోటుచేసుకుంది. ప్రాణ హిత నదిలో ముగ్గురు విద్యార్థులు గల్లంతయ్యారు. ఈతకు వెళ్లిన  వంశీ వర్ధన్, విజయేంద్ర సాయి, రాకేష్ గల్లంతయినట్లు గుర్తించారు. గల్లంతైన వారి కోసం గజ ఈతగాళ్ళు గాలిస్తున్నారు. ఈ ఘటనతో ఆ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నారు. కుుటుంబీకులు కన్నీరుమున్నీరుగా రోదిస్తున్నారు. సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

Updated Date - 2022-01-17T21:38:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising