ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మిర్చి పంట నష్టపోయిన ప్రాంతాల్లో మంత్రులు పర్యటన

ABN, First Publish Date - 2022-01-18T22:01:59+05:30

జిల్లాలోని నర్సంపేట మండలం ఉప్పల్ తండాలో మిర్చి పంట నష్టపోయిన ప్రాంతాల్లో మంత్రులు నిరంజన్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు పర్యటటించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వరంగల్: జిల్లాలోని నర్సంపేట మండలం ఉప్పల్ తండాలో మిర్చి పంట నష్టపోయిన ప్రాంతాల్లో మంత్రులు నిరంజన్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు పర్యటటించారు. రైతులతో మాట్లాడి సమస్యలను మంత్రులు అడిగి తెలుసుకున్నారు. పంట నష్టపోయిన రైతులకు పరిహారం అందిస్తామని మంత్రులు హామీ ఇచ్చారు. మంత్రుల వెంట స్థానిక ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి, ఇతర ప్రజాప్రతినిధులు కూడా ఉన్నారు. 

Updated Date - 2022-01-18T22:01:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising