ఆయన పిచ్చివాడిలా మాట్లాడుతున్నారు: మంత్రి తలసాని
ABN, First Publish Date - 2022-10-03T22:42:14+05:30
ఆయన పిచ్చివాడిలా మాట్లాడుతున్నారు: మంత్రి తలసాని
హైదరాబాద్: దసరా రోజు టీఆర్ఎస్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. అదే రోజు నగరం మొత్తం వేడుకలు చేసుకుంటామన్నారు. కిషన్రెడ్డి పిచ్చివాడిలా మాట్లాడుతున్నారని ఆయన విమర్శించారు. ఏం జరుగుతుందో మీరే చూస్తారని తలసాని పేర్కొన్నారు. మునుగోడుపై తమ అధ్యక్షుడే మాట్లాడతారని పేర్కొన్నారు.
Updated Date - 2022-10-03T22:42:14+05:30 IST