ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విజయ డెయిరీ రైతులకు మంత్రి తలసాని శుభవార్త

ABN, First Publish Date - 2022-08-30T01:30:18+05:30

విజయ డెయిరీ రైతులకు మంత్రి తలసాని శుభవార్త

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: విజయ డెయిరీ రైతులకు మంత్రి తలసాని శుభవార్త చెప్పారు. రైతుల నుంచి సేకరిస్తున్న పాల ధరను పెంచుతున్నట్లు మంత్రి ప్రకటించారు. గేదె పాల ధర రూ. 46.69 నుంచి రూ.49.40లకు పెంచనున్నట్లు తెలిపారు. ఆవు పాల ధర రూ.33.75 నుంచి రూ.38.75కి పెంచారు. సబ్సిడీపై పాడి గేదెలు, ఉచితంగా మందులు, వైద్య సేవలందిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. పాడి రైతులకు ప్రభుత్వం అన్నివిధాలా అండగా ఉంటుందన్నారు. 

Updated Date - 2022-08-30T01:30:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising