ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పురుగులమందు తాగి దంపతుల ఆత్మహత్య

ABN, First Publish Date - 2022-05-16T23:29:58+05:30

పురుగులమందు తాగి దంపతుల ఆత్మహత్య

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జగిత్యాల: జిల్లాలోని రఘురాములకోటలో విషాదం చోటుచేసుకుంది. ఇంట్లో పురుగులమందు తాగి దంపతులు బలవన్మరణానికి పాల్పడ్డారు. అప్పుల బాధతో దంపతులు మునిధర్, సులోచన ఆత్మహత్యకు పాల్పడినట్లు కుటుంబీకుల బంధువులు ఆరోపిస్తున్నారు. కుటుంబీకుల సమాచారంతో సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

Updated Date - 2022-05-16T23:29:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising