ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సీఎం కేసీఆర్‌కు రేవంత్‌రెడ్డి లేఖ

ABN, First Publish Date - 2022-08-02T01:35:36+05:30

సీఎం కేసీఆర్‌కు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి లేఖ రాశారు. భారీ వర్షాలతో నష్టపోయిన రైతులు, బాధితులను ఆదుకోవాలన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌: సీఎం కేసీఆర్‌కు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి లేఖ రాశారు. భారీ వర్షాలతో నష్టపోయిన రైతులు, బాధితులను ఆదుకోవాలన్నారు. నష్టపోయిన పంటకు ఎకరాకు రూ.20 వేల పరిహారం ఇవ్వాలని ఆయన లేఖలో పేర్కొన్నారు. అలాగే పసుపు పంట ఎకరాకు రూ.50 వేల నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. వర్షాల వల్ల పూర్తిగా దెబ్బతిన్న ఇంటికి రూ.లక్ష, పాక్షికంగా దెబ్బతిన్న ఇంటికి రూ.50 వేల చొప్పున పరిహారం ఇవ్వాలన్నారు. మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని రేవంత్ రెడ్డి లేఖలో పేర్కొన్నారు. అలాగే తెలంగాణలో వరద నష్టంపై ప్రభుత్వం సర్వే చేయించి.. నివేదికను కేంద్రానికి పంపించాలని లేఖ ద్వారా విజ్ఞప్తి చేశారు. 


Updated Date - 2022-08-02T01:35:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising