ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

డీజీపీ మహేందర్‌రెడ్డిని కలిసిన కాంగ్రెస్ నేతలు

ABN, First Publish Date - 2022-10-02T00:53:29+05:30

డీజీపీ మహేందర్‌రెడ్డిని కలిసిన కాంగ్రెస్ నేతలు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌: డీజీపీ మహేందర్‌రెడ్డిని కాంగ్రెస్‌ నేతలు కలిశారు. రాహుల్‌ పాదయాత్ర రూట్‌ మ్యాప్‌‌కు నేతలు అనుమతి కోరారు. కశ్మీర్‌ నుంచి కన్యాకుమారి వరకు అన్ని శక్తులను ఏకం చేసే యాత్రగా పేర్కొన్నారు. దేశాన్ని కాపాడుకోవడానికి యువత ముందుకు రావాలని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి పిలుపునిచ్చారు. జోడో యాత్రలో అందరూ పాల్గొని మద్దతు తెలపాలన్నారు. ఈనెల 24న నుంచి తెలంగాణలో రాహుల్ పాదయాత్ర చేయనున్నారు. 

Updated Date - 2022-10-02T00:53:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising