ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పోడు మహిళా రైతులపై అటవీ సిబ్బంది పాశవిక దాడి

ABN, First Publish Date - 2022-06-26T23:43:51+05:30

పోడు మహిళా రైతులపై అటవీ సిబ్బంది పాశవిక దాడి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

భద్రాద్రి: పోడు మహిళా రైతులపై అటవీ సిబ్బంది పాశవిక దాడికి పాల్పడ్డారు. చండ్రుగొండ మండలం ఏర్రబోడులో ఆదివాసీ మహిళా రైతులను బెల్టులు, కర్రలతో మహిళలను అటవీశాఖ సిబ్బంది కొట్టినట్లు వారు ఆరోపిస్తున్నారు. కాళ్లుచేతులు, వీపులపై వాతలు తెలేలా అటవీశాఖ సిబ్బంది దాడి చేశారని వాపోతున్నారు. చంటి పిల్లల తల్లులపై ప్రతాపం చూపారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పోడు భూముల్లో ట్రెంచ్ కొట్టడానికి అడ్డువచ్చిన పోడు రైతులను ఉరికించి మహిళలపైన దాడి చేశారని చెబుతున్నారు. ఫారెస్ట్ సిబ్బంది పాశవిక దాడిపై ఆదివాసీ గిరిజన సంఘాలు భగ్గుమంటున్నాయి. 


Updated Date - 2022-06-26T23:43:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising