ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రిజర్వాయర్‌లో జారిపడి ముగ్గురు విద్యార్థులు మృతి

ABN, First Publish Date - 2022-08-13T23:25:27+05:30

రిజర్వాయర్‌లో జారిపడి ముగ్గురు విద్యార్థులు మృతి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నల్లగొండ: జిల్లాలోని పీఏపల్లి మండలం అంగడిపేటలో విషాదఘటన చోటుచేసుకుంది. అక్కంపల్లి రిజర్వాయర్‌లో జారిపడి ముగ్గురు విద్యార్థులు మృతి చెందారు. మృతులు ఫార్మసీ విద్యార్థులు ఆకాష్‌, కృష్ణ, గణేష్‌గా గుర్తించారు. స్థానికులు సమాచారం మేరకు సంఘటనాస్థలానికి పోలీసులు చేరుకున్నారు. మృతదేహాలను ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. మృతుల కుటుంబీకులు, బంధువులు కన్నీరుమున్నీరుగా రోదిస్తున్నారు. ఈ ఘటనతో ఆ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. 

Updated Date - 2022-08-13T23:25:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising