ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఢిల్లీకి వెళ్లే సీఎంకు.. ఇక్కడి ప్రజల నొప్పి తెలియడం లేదా?: ఎంపీ అర్వింద్

ABN, First Publish Date - 2022-07-25T22:38:32+05:30

ఢిల్లీకి వెళ్లే సీఎంకు.. ఇక్కడి ప్రజల నొప్పి తెలియడం లేదా?: ఎంపీ అర్వింద్

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆదిలాబాద్: భారీ వర్షాలతో  రైతులకు  తీవ్రమైన నష్టం జరిగిందని  ఎంపీ ధర్మపురి అర్వింద్ ఆవేదన వ్యక్తం చేశారు. రైతు బీమా కట్టడంలో తెలంగాణ  సర్కార్ విపలమైందని మండిపడ్డారు. ఫసల్ యోజనలో చేరితే పరిహారం వచ్చేదని సూచించారు. వరదలో బాధితులను పరామర్శించడంలోనూ  సీఎం కేసీఆర్ విఫలమ్యారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చెవి నొప్పికి, పంటి నొప్పికి  పదే పదే డిల్లీకి వెళ్ళే కేసీఆర్‌కు ఇక్కడి ప్రజల నొప్పి కానరావడం లేదా? అని ఆయన ప్రశ్నించారు. కాలు గాయంతో ఉన్న కేటీఅర్  ఏం సినిమాలు చూడాలని అడగటం సిగ్గుచేటన్నారు.  

 

Updated Date - 2022-07-25T22:38:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising