ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వాహనంలో అటవీ పందులని బరిశలతో పొడిచి ఆటోలో తరలిస్తూ...

ABN, First Publish Date - 2022-07-24T21:22:37+05:30

జిల్లాలోని దండేపల్లి మండలం గూడెం చెక్ పోస్ట్ వద్ద ఫారెస్ట్ అధికారులు వాహనాలు తనిఖీ నిర్వహించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మంచిర్యాల: జిల్లాలోని దండేపల్లి మండలం గూడెం చెక్ పోస్ట్ వద్ద ఫారెస్ట్ అధికారులు వాహనాలు తనిఖీ నిర్వహించారు. తనిఖీల్లో భాగంగా జగిత్యాల జిల్లా కొండగట్టు గ్రామానికి చెందిన ఏడుగురు వ్యక్తులను అధికారులు అరెస్ట్ చేశారు. టాటా ఏసీ వాహనంలో అటవీ పందులని బరిశలతో పొడిచి ఆటోలో తరలిస్తున్నట్లు గుర్తించారు. కేసు నమోదు చేసుకున్న ఫారెస్ట్ అధికారులు నిందితులను రేంజ్‌కు తరలించారు. 

Updated Date - 2022-07-24T21:22:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising