ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మల్లారెడ్డి ఆస్తులపై దాడి వ్యవహారంలో తాజా అప్ డేట్ ఏమిటంటే..?

ABN, First Publish Date - 2022-11-24T21:07:52+05:30

తెలంగాణ రాష్ట్రంలో మంత్రి మల్లారెడ్డి (Malla Reddy) నివాసాలు, ఆస్తులపై ఆదాయ పన్ను శాఖ అధికారులు దాడులు చేయడం కలకలంగా మారిన విషయం తెలిసిందే.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో మంత్రి మల్లారెడ్డి (Malla Reddy) నివాసాలు, ఆస్తులపై ఆదాయ పన్ను శాఖ అధికారులు దాడులు చేయడం కలకలంగా మారిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తాజాగా మంత్రి మల్లారెడ్డి, కుటుంబసభ్యుల బ్యాంక్ లాకర్ల కీస్‌ను ఐటీ తీసుకెళ్లిన్నట్లు తెలిసింది. రేపు లేదా ఎల్లుండి ఐటీ అధికారులు లాకర్లను ఓపెన్ చేయనున్నట్లు సమాచారం. అలాగే ఈ వారంలోనే మల్లారెడ్డి, కుటుంబసభ్యులను విచారించే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం రూ.15 కోట్ల నగదుకు సంబంధించిన పత్రాలు ఐటీ అధికారులు తీసుకెళ్లారు.

Updated Date - 2022-11-24T21:07:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising