ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కేసీఆర్ కుటుంబ పాలనను ప్రజలు పాతరేస్తారు: కిషన్‌రెడ్డి

ABN, First Publish Date - 2022-08-16T00:25:54+05:30

రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ పాదయాత్రపై దాడిని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ఖండించారు. వారి పీఠాలు కదిలిపోతున్నాయనే టీఆర్‌ఎస్ భౌతికదాడులకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఢిల్లీ: రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ పాదయాత్రపై దాడిని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ఖండించారు. వారి పీఠాలు కదిలిపోతున్నాయనే టీఆర్‌ఎస్ భౌతికదాడులకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్ని దాడులు చేసినా, రూ.కోట్లు ఖర్చుపెట్టినా.. కేసీఆర్ కుటుంబ పాలనను ప్రజలు పాతరేస్తారని చెప్పారు. టీఆర్‌ఎస్‌ సర్కార్ పట్ల పోలీసులది పక్షపాత వైఖరన్నారు. టీఆర్‌ఎస్‌ పార్టీ, ప్రభుత్వం ఉండేది ఇంకా 6-7 నెలలేనని స్పష్టం చేశారు. 

Updated Date - 2022-08-16T00:25:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising