ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఫారెస్ట్ సిబ్బంది వాహనాలను ధ్వంసం చేసేందుకు రైతుల యత్నం

ABN, First Publish Date - 2022-07-05T23:36:28+05:30

పోడు భూముల రైతులు, ఫారెస్ట్ సిబ్బంది మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. పెనుబల్లి మండలం చౌడవరంలో పోడు భూముల్లో సాగుకు యత్నించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఖమ్మం: పోడు భూముల రైతులు, ఫారెస్ట్ సిబ్బంది మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. పెనుబల్లి మండలం చౌడవరంలో పోడు భూముల్లో సాగుకు యత్నించారు. పోడు రైతుల సాగును అటవీ సిబ్బంది అడ్డుకున్నారు. దాంతో ఇరు వర్గాల మధ్య తీవ్ర వాగ్వాదంతో పాటు తోపులాట జరిగింది. ఫారెస్ట్ సిబ్బంది ద్విచక్ర వాహనాలను ధ్వంసం చేసేందుకు రైతుల యత్నించారు. 

Updated Date - 2022-07-05T23:36:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising