ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కరోనా వ్యాప్తి నేపథ్యంలో గాంధీ భవన్‌లో జాగ్రత్త చర్యలు

ABN, First Publish Date - 2022-01-19T22:09:45+05:30

కరోనా వ్యాప్తి నేపథ్యంలో గాంధీ భవన్‌లో జాగ్రత్త చర్యలు చేపట్టారు. అన్ని గదులను గాంధీ భవన్ సిబ్బంది శానిటేషన్ చేశారు. నాలుగు రోజుల వ్యవధిలోనే 10కి పైగా కరోనా కేసులు నమోదయ్యాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: కరోనా వ్యాప్తి నేపథ్యంలో గాంధీ భవన్‌లో జాగ్రత్త చర్యలు చేపట్టారు. అన్ని గదులను గాంధీ భవన్ సిబ్బంది శానిటేషన్ చేశారు. నాలుగు రోజుల వ్యవధిలోనే 10కి పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. సీఎల్పీ నేత భట్టి, శ్రీధర్‌బాబు, కోదండరెడ్డి, మహేశ్వర్‌రెడ్డికి కరోనా వైరస్ సోకినట్లు వైద్యులు నిర్ధారించారు. గాంధీభవన్ వ్యవహారాలు చూసే పలువురు మీడియా ప్రతినిధులకు కరోనా పాజిటివ్ వున్నట్లు నిర్ధారించారు. 

Updated Date - 2022-01-19T22:09:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising