ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘ప్రభుత్వ భూములతో చీకటి వ్యాపారం’

ABN, First Publish Date - 2022-07-24T22:49:15+05:30

ఆర్‌ఎఫ్‌సీ‌ఎల్‌లో మంత్రి కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్యే చందర్ అనుచరులు కోట్లు వసూళ్లు చేశారని మాజీ ఆర్టీసీ చైర్మన్ గోనే ప్రకాష్ ఆరోపించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పెద్దపల్లి: ఆర్‌ఎఫ్‌సీ‌ఎల్‌లో మంత్రి కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్యే చందర్ అనుచరులు కోట్లు వసూళ్లు చేశారని మాజీ ఆర్టీసీ చైర్మన్ గోనే ప్రకాష్ ఆరోపించారు. బాధితులకు డబ్బులు తిరిగి ఇవ్వకపోతే వారి సీడీలు బయట పెడతానని హెచ్చరించారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ వద్ద సీసీ పుటేజీలు ఉన్నాయన్నారు. మంత్రి కొప్పుల ఈశ్వర్ బావ, అంతర్గాం జెడ్పీటీసీ ఆముల నారాయణ, జెన్ కో  భూమిని కబ్జా చేశారని ఆయన ఆరోపించారు. అలాగే రామగుండం‌లో బూడిద, ఇసుక మాఫియా నడుస్తోందన్నారు. ప్రభుత్వ భూములతో చీకటి వ్యాపారం నడిపిస్తున్నారని ఆయన మండిపడ్డారు. 

Updated Date - 2022-07-24T22:49:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising